కరోనా వైరస్‌కు ‘సీ’ విటమిన్‌
సాక్షి, న్యూఢిల్లీ: చలి కాలంలో జలుబు నుంచి తప్పించుకోవడానికి విటమిన్‌ ‘సీ’ మంచి మందని చాలా మంది వైద్యులు, ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకని నేడు ప్రపంచవ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయల విటమిన్‌ ‘సీ’ సప్లిమెంట్ల వ్యాపారం కొనసాగుతోంది. ఇది 2024 సంవత్సరం నాటికి ఎనిమిది వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నది …
రిషభ్‌ పంత్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..
హామిల్టన్‌:ఈ మధ్య కాలంలో భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకోవడానికే అపసోపాలు పడుతున్న యువ వికెట్‌ కీపర్‌  రిషభ్‌ పంత్‌  తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాత రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన రిషభ్‌.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన ఓ ప్రాక్టీస్‌ మ…
ఆసుపత్రి డైరెక్టర్‌ ప్రాణం తీసిన కోవిడ్‌-19
వుహాన్‌ :   క‌రోనా వైర‌స్ చైనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వుహాన్‌ నగరంలోని వుచాంగ్ హాస్పిట‌ల్ ప్ర‌ధాన‌ ఆసుపత్రి డైర‌క్ట‌ర్  కోవిడ్‌-19  బారిన పడి మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. లియూ చిమింగ్.. కరోనా వైర‌స్ కారణంగా మృతిచెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. లియూ చిమింగ్‌ను కా…
నష్టాల్లోకి సూచీలు, మారుతి షైనింగ్‌
సాక్షి, ముంబై:   దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 42 పాయింట్లు క్షీణించి, 40403 వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 11900 వద్ద ఉంది. దాదాపు అన్నిరంగాలు నష్టపోతున్నాయి.  ప్రధానంగా యస్‌ బ్యాంకు  నష్టాల్లో టాప్‌ లో ఉంది. ఇంకా…
పోస్టింగులను తొలగించాల్సిందిగా పోలీసులకు విజ్ఙప్తి
సాక్షి, తిరుపతి:  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి , చిరంజీవి భేటిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరిటి ప్రచారంలోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పోస్ట్‌పై స్పందించారు చెవిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి…